
మా పరువు పోయింది: యాక్సిస్ బ్యాంకు
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు బ్రాంచిల్లోని నకిలీ ఖాతాల్లో వచ్చిపడిన డబ్బు కారణంగా తమ పరువు నట్టేట్లో కలిసిపోయిందని యాక్సిస్ బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
Dec 15 2016 9:47 PM | Updated on Sep 4 2017 10:48 PM
మా పరువు పోయింది: యాక్సిస్ బ్యాంకు
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు బ్రాంచిల్లోని నకిలీ ఖాతాల్లో వచ్చిపడిన డబ్బు కారణంగా తమ పరువు నట్టేట్లో కలిసిపోయిందని యాక్సిస్ బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.