న్యూఢిల్లీ: రన్ వేపైకి జంతువులు రావడం వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తాజాగా ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో కోతులు ఆటంకం కలిగించాయి.
స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం అహ్మదాబాద్ నుంచి చెన్నైకు వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం టేకాఫ్ తీసుకోవడానికి కొన్ని క్షణాల ముందు కోతులు రన్ వేపై ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెంటనే పైలట్ను అప్రమత్తం చేసి విమానాన్ని ఆపేశారు. అదృష్టవశాత్తూ విమానాన్ని సకాలంలో ఆపగలిగామని, ఎవరికీ ప్రమాదం జరగలేదని చెప్పారు. గతంలో జంతువుల వల్ల విమానాలకు అంతరాయం ఏర్పడిన ఘటనలు ఉన్నాయి.
రన్ వేపై విమానాన్ని అడ్డుకున్న కోతులు
Published Sun, Nov 20 2016 8:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement