హెలికాఫ్టర్పై మావోయిస్టుల కాల్పులు | Maoists fire at Mi-17 helicopter in Chhattisgarh | Sakshi
Sakshi News home page

హెలికాఫ్టర్పై మావోయిస్టుల కాల్పులు

Jan 20 2014 2:17 PM | Updated on Oct 9 2018 2:51 PM

చత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లా చింతల్నార్ సీఆర్పీఎఫ్ సమీపంలో నేవీకి చెందిన MI-17 యుద్ధ హెలికాప్టర్పై మావోయిస్టులు కాల్పులు జరిపారు.

ఛత్తీస్గఢ్ : చత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లా చింతల్నార్ సీఆర్పీఎఫ్ సమీపంలో నేవీకి చెందిన MI-17 యుద్ధ హెలికాప్టర్పై మావోయిస్టులు కాల్పులు జరిపారు.   సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఈరోజు ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా హెలికాప్టర్ సాయంతో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు జవాన్లు ప్రయత్నించారు. అయితే మావోలు కాల్పులు జరపటంతో మూడు బుల్లెట్లు తగిలి హెలికాప్టర్ గాలిలోనే వెనుతిరిగింది. మరోవైపు ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement