'రియల్' రంగంపై ఐఏఏ-సాక్షి సెమినార్ | IAA let's gets real knowledge seminor on marketing of real estate | Sakshi
Sakshi News home page

'రియల్' రంగంపై ఐఏఏ-సాక్షి సెమినార్

Jul 24 2015 12:46 PM | Updated on Aug 20 2018 8:20 PM

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థ ఇంటర్నేషనల్ అడ్వర్టెయిజింగ్ అసోసియేషన్(ఐఏఏ) సాక్షి మీడియా భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థ ఇంటర్నేషనల్ అడ్వర్టెయిజింగ్ అసోసియేషన్(ఐఏఏ) సాక్షి మీడియా భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్లో 'రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ నిర్వహణ' అనే అంశంపై సెమినార్ జరగనుంది. 

 

ఈ కార్యక్రమంలోని వేదికపై దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్తోపాటు మీడియా, వాణిజ్య ప్రకటనల రంగంలోని నిపుణలైనవారంతా కొలువుతీరనున్నారు. భావి భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఆవిష్కరించనున్న మార్పుల గురించి చర్చించనున్నారు. ఐఏఏ 1938లో స్థాపించారు. ప్రస్తుతం 76 దేశాల్లో తన సర్వీసులు అందిస్తోంది.


Advertisement
 
Advertisement
Advertisement