శ్రీవారికి రూ.కోటి విరాళమిచ్చిన వ్యాపారవేత్త | A businessman to donate Rs 1cr for Srivari temple | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రూ.కోటి విరాళమిచ్చిన వ్యాపారవేత్త

Aug 11 2015 3:40 PM | Updated on Jul 29 2019 6:07 PM

టీటీడీకి ఓ భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందించారు.

తిరుమల: టీటీడీకి ఓ భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ ఈవో సాంబశివరావుకు అందజేశారు. ఈ నిధులను టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ బర్డ్ ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్టు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement