శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు | Deputy Collector Peddiraj Appointed As New EO Of Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు

Sep 5 2023 4:20 PM | Updated on Sep 5 2023 4:25 PM

Deputy Collector Peddiraj Appointed As New EO Of Srisailam - Sakshi

సాక్షి, నంద్యాల: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, సింహాచలం దేవాలయాల ఈవోలు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పెద్దిరాజు నియామకం అయ్యారు. 

వివరాల ప్రకారం.. శ్రీశైలం ఈజవో లవన్న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌  పెద్దిరాజు నియామకం అయ్యారు. ఇక, లవన్న.. శ్రీశైలం ఈవోగా రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. అలాగే, సింహాచలం దేవస్థానం ఈవోగా శ్రీనివాసమూర్తి నియామకమయ్యారు. 

ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్‌ భూమన

Advertisement
 
Advertisement
Advertisement