ప్రేమ పేరుతో యువతి బలి | woman committed suicide of cheeting | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో యువతి బలి

Mar 22 2015 3:43 PM | Updated on Nov 6 2018 7:56 PM

రంగారెడ్డి జిల్లాలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాలు...మండాల మండలం చిత్తాపూర్ లో జ్యోతి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది.  సుధాకర్ అనే యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని దాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement