ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు | viral fevers high in adilabad district | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

Aug 26 2014 8:44 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్గున్యా జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. అయితే జిల్లాలోని రిబ్బెన మండలం ఖైర్గాంలో ఓ మహిళ విష జ్వరంతో మరణించింది. అలాగే ఉట్నూరు మండలం హస్నాపూర్లో ఓ వ్యక్తి మృతి చెందాడు.

జర్వంతో మరో ఇద్దరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జిల్లాలో విష జ్వరాల బారిన ప్రజలు ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలివెళ్తున్నారు. ఇప్పటికే రిమ్స్ ఆసుపత్రి విషజ్వరాల బారినపడిన రోగులతో నిండిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement