చింతపల్లి మండలకేంద్రంలోని ఓ మసీదు వద్ద నున్న బావిలో మంగళవారం మహిళ శవం లభ్యమైంది.
	 చింతపల్లి మండలకేంద్రంలోని ఓ మసీదు వద్ద నున్న బావిలో మంగళవారం మహిళ శవం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ శంకర్రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
