ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్‌: ఇద్దరు మృతి | two youth dies in Road accident | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్‌: ఇద్దరు మృతి

Nov 22 2017 8:43 AM | Updated on Aug 30 2018 4:15 PM

two youth dies in Road accident - Sakshi

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ట్యాంకర్‌ నిజామాబాద్‌ వైపు వెళ్తుండగా డిచ్‌పల్లిలో నాగరాజు దాబా వద్ద ఆపుకుని డ్రైవర్‌ నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాదావత్‌ సందీప్‌, బాదావత్‌ రవికుమార్‌లు బైక్‌పై నిజామాబాద్‌ వైపు వెళ్తున్నారు. ట్యాంకర్‌ను వీరి బైక్‌ ఢీకొనడంతో వీరిద్దరూ దుర్మరణం చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement