బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి | two dies in road accident in nalgonda district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

Apr 30 2016 6:39 PM | Updated on Aug 30 2018 4:07 PM

నల్లగొండ జిల్లా వలిగొండ మండలం నాతాళగూడెం వద్ద శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

వలిగొండ: నల్లగొండ జిల్లా వలిగొండ మండలం నాతాళగూడెం వద్ద శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొనగా... బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం లారీతోపాటు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement