మహబూబ్నగర్ (తలకొండపల్లి): బురద.. భగవంతుడి విగ్రహ చోరీ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం వెంజాల గ్రామ ప్రాచీన ఆలయం వద్ద ఉన్న పురాతన గణేశుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు ఆదివారం రాత్రి దొంగలు విఫలయత్నం చేశారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని పెకిలించడానికి దొంగలు ప్రయత్నించారు. క్రేన్ బురదలో కూరుకుపోవడంతో దొంగల ప్లాన్ తారుమారైంది.
క్రేన్ బయటకు తీయడానికి విఫలయత్నం చేసి పొద్దుపొడుస్తుండటంతో దొరికిపోతామనే భయంతో దొంగలు పారిపోయారు. సోమవారం ఉదయం పరిస్థితిని గమనించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ను స్టేషన్కు తరలించారు. క్రేన్ ఎవరిది.. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది.. ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఉంటారనే వివరాలు సేకరిస్తున్నారు.
సినీఫక్కీలో విగ్రహ చోరీకి విఫలయత్నం
Published Mon, Jun 22 2015 6:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement