ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన భానోతు ప్రసాద్(27) బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన భానోతు ప్రసాద్(27) బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్కు ఒకటిన్నర ఎకరా పొలం ఉంది. అందులో పెట్టిన పంట ఎండిపోవడంతో అప్పుల బాధకు తాళలేక బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.