యువరైతు ఆత్మహత్య | The young farmer commits suicide | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Jan 6 2016 4:55 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన భానోతు ప్రసాద్(27) బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన భానోతు ప్రసాద్(27) బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్‌కు ఒకటిన్నర ఎకరా పొలం ఉంది. అందులో పెట్టిన పంట ఎండిపోవడంతో అప్పుల బాధకు తాళలేక బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement