వడదెబ్బతో విద్యార్థిని మృతి | The student died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో విద్యార్థిని మృతి

Mar 25 2016 2:27 PM | Updated on Aug 29 2018 4:18 PM

వడదెబ్బకు ఓ పదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

వడదెబ్బకు ఓ పదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం రాఘవాపురం తండాకు చెందిన అంజలి పదో తరగతి పరీక్షలు రాస్తోంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆమె వడదెబ్బకు గురై అస్వస్థత పాలైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను గురువారం ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి సమయంలో పరిస్థితి విషమించి అంజలి మృతి చెందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement