జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోలును వ్యాపారస్తులు నిలిపివేశారు.
వరంగల్ లో పత్తి కొనుగోలు నిలిపివేత, ఉద్రిక్తత
Nov 5 2014 9:03 AM | Updated on Sep 2 2017 3:55 PM
వరంగల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోలును వ్యాపారస్తులు నిలిపివేశారు. అర్తిదారు కమిషన్ ద్వారానే సీసీఏ పత్తి కొనుగోళు చేయాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.
దాంతో వ్యవసాయ మార్కెట్ లో కాంటాలను నిలిపివేశారు. పత్తి కొనుగోలును నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో అక్కడ ఉద్రికత్త నెలకొనడంతో పోలీసులను భారీగా మోహరింప చేశారు.
Advertisement
Advertisement