సూపర్‌ ‘ట్రెండ్స్‌’

swetha ajay ravuri open fashion trendz in thaj krishna - Sakshi

ఫ్యాషన్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతూ నిత్య నూ తనంగా ఉండడమే ని జమైన ఫ్యాషన్‌ అని మిసెస్‌ ఇండియా–2017 శ్వేతా అజయ్‌రావురి పేర్కొన్నారు. తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ‘ట్రెండ్స్‌ ’వస్త్ర ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకురాలు శాంతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్‌ దుస్తులు, బ్రైడల్‌ కలెక్షన్, పాదరక్షలు, బ్యాగ్‌లు, ఇతర మహిళా ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం కూడా ఎగ్జిబిషన్‌ కొనసాగుతుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top