కట్టుకున్న భార్యను కిరాతంగా భర్త హత్య చేసిన ఘటన నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్పీ) పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: కట్టుకున్న భార్యను కిరాతంగా భర్త హత్య చేసిన ఘటన నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్పీ) పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమతానగర్ ఈ దారుణ ఘటన జరిగింది. సస్పెన్షన్లో ఉన్న భానుప్రకాష్ అనే ఎస్సై తన భార్యను హత్య చేశాడు. తర్వాత పోలీసుస్టేషన్ లో లొంగిపోయాడు.
కుటుంబ కలహాల కారణంగానే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.