వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్ఐ దౌర్జన్యం | SI attack ysrcp activits | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్ఐ దౌర్జన్యం

Nov 9 2014 6:55 AM | Updated on Sep 2 2018 3:51 PM

ఖమ్మం జిల్లా బూర్గంపాడులో దారుణం జరిగింది.

హైదరాబాద్: ఖమ్మం జిల్లా బూర్గంపాడులో దారుణం జరిగింది. ఎస్ఐ రవీందర్ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

ఓ కేసు విషయంపై పోలీసు స్టేషన్కు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను ఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement