ఛార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి | short circuit person died | Sakshi
Sakshi News home page

ఛార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి

Mar 8 2017 11:42 AM | Updated on Oct 16 2018 3:12 PM

సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది.

చిన్నశంకరంపేట(మెదక్‌): సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కాజాపూర్‌ తండాకు చెందిన గోవింద్‌ అనే వ్యక్తి ఇంట్లో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement