రూ. 4లక్షల విలువైన బంగారం అపహరణ | Rs. 4 lakhs of world gold theft at Mahabub nagar district | Sakshi
Sakshi News home page

రూ. 4లక్షల విలువైన బంగారం అపహరణ

Dec 23 2014 7:06 AM | Updated on Oct 8 2018 5:04 PM

4 నగల షాపుల్లో 4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు అపహరించారు.

మహబూబ్నగర్: జిల్లాలో 4 నగల షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగల షాపుల్లో నుంచి 4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు అపహరించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని వడ్లపల్లి మండలం ఎన్కాపురం వద్ద చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement