10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice caught in adilabad distirict | Sakshi
Sakshi News home page

10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Sep 4 2015 10:28 AM | Updated on Sep 3 2017 8:44 AM

రైళ్లో అక్రమంగా తరలిసున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బెల్లంపల్లి: రైళ్లో అక్రమంగా తరలిసున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట నుంచి బల్లార్శకు వెళ్తున్నరామగిరి ప్యాసింజర్‌లో అక్రమంగా బియ్యం తరలిసున్నారనే సమాచారంతో బెల్లంపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరలిస్తున్న వారిపై అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement