సింగరేణి కార్మికుడు ఆత్మహత్య | Production worker suicide | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుడు ఆత్మహత్య

Apr 7 2017 10:36 AM | Updated on Sep 5 2017 8:11 AM

సింగరేణి కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన భూపాలపల్లి నగర పంచాయతి పరిధిలోని మంజూరనగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది.

జయశంకర్‌ భూపాలపల్లి: సింగరేణి కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన భూపాలపల్లి నగర పంచాయతి పరిధిలోని మంజూరనగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. రాంనగర్‌కు చెందిన రమణాచారి(26) సింగరేణిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విధులకు సరిగ్గా కాకుండా మద్యానికి బానిసైన రమణాచారి స్థానిక మైసమ్మ గుడి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement