5న యాదాద్రికి ప్రణబ్ | president pranab goes to yadagiri gutta on july 5th | Sakshi
Sakshi News home page

5న యాదాద్రికి ప్రణబ్

Jul 2 2015 10:05 AM | Updated on Aug 24 2018 2:01 PM

5న యాదాద్రికి ప్రణబ్ - Sakshi

5న యాదాద్రికి ప్రణబ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 5న యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు.

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 5న యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొంటారని సమాచారం. గత నెల 30 న రాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈనెల 5న యాదగిరి గుట్టకు వెళ్లనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement