వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనలకు దిగారు. పట్టణంలోని శ్రీ సత్య నర్సింగ్ హోంలో చికిత్స కోసం వచ్చిన ఆకారపు స్వప్న అనే గర్భిణి గురువారం మృతిచెందింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణి మృతి
Mar 9 2017 11:35 AM | Updated on Sep 5 2017 5:38 AM
సంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనలకు దిగారు. పట్టణంలోని శ్రీ సత్య నర్సింగ్ హోంలో చికిత్స కోసం వచ్చిన ఆకారపు స్వప్న అనే గర్భిణి గురువారం మృతిచెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Advertisement
Advertisement