రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం | permission for 14 companies, says jupalli krishnarao | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం

Dec 22 2015 4:33 PM | Updated on Sep 3 2017 2:24 PM

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం

తెలంగాణ నూతన పారిశ్రామిక చట్టం టీఎస్ ఐపాస్ కింద మరో విడత మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులు ఇచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ నూతన పారిశ్రామిక చట్టం టీఎస్ ఐపాస్ కింద మరో విడత మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 14 కంపెనీలకు అనుమతి పత్రాలు అందించారు. రూ.1118 కోట్ల పెట్టుబడులకు అనుమతులు పొందిన కంపెనీల అధినేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement