గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | one person deid in road accident | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Jan 17 2015 3:59 PM | Updated on Sep 2 2017 7:49 PM

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం శివారులో ఏడుగుల గంగాధర్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం శివారులో ఏడుగుల గంగాధర్(32) అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. జాకోరా గ్రామానికి చెందిన గంగాధర్‌కు భార్య లక్ష్మి , ఇద్దరు పిల్లలున్నారు. ఇంటిపెద్ద చనిపోవడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement