మల్యాల(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి జగిత్యాలకు చెందిన ధర్మపురి నీతూ వెంకటరమణ అనే ఎన్నారై రూ.5.80 లక్షల విరాళాన్ని అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆయన మంగళవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భార్య నీతూ, కుమార్తె త్రిషలతో కలిసి విరాళాన్ని ఆలయ ఈవో నర్సింహులుకు అందజేశారు. భోగశాల నిర్మాణానికి రూ. 5 లక్షలు, నిత్యాన్నదానం కోసం రూ. 30 వేలు, నిత్యహోమం కోసం రూ. 50 వేలు వెచ్చించాలని కోరారు. ఆలయ అర్చకులు వెంకటరమణకు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.
కొండగట్టుకు ఎన్నారై రూ. 5.80లక్షల విరాళం
Published Tue, May 26 2015 10:26 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement