ఆఖరి మజిలీకీ అవస్థలే ! | No Root For Cemetery In Nagireddypet To Kamareddy | Sakshi
Sakshi News home page

ఆఖరి మజిలీకీ అవస్థలే !

Sep 6 2019 10:42 AM | Updated on Sep 6 2019 10:42 AM

No Root For Cemetery In Nagireddypet To Kamareddy - Sakshi

పొలాల మధ్య నుంచి అంతిమయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం

సాక్షి, నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి):  శ్మశానవాటికకు సరైన దారిలేక కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పెద్దఆత్మకూర్, చిన్నఆత్మకూర్‌ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా చనిపోతే పాడెను పంటపొలాల ఒడ్లపై నుంచి అవస్థలు పడుతూ శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పెద్దఆత్మకూర్‌ గ్రామానికి చెందిన నాయికోటి రాములు అలియాస్‌ దుబాయి రాములు అనారోగ్యంతో గురువారం మృతి అదే పరిస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement