దలైలామాను కలిసిన ఎంపీ మల్లారెడ్డి | MP Malla reddy met Dalai Lama | Sakshi
Sakshi News home page

దలైలామాను కలిసిన ఎంపీ మల్లారెడ్డి

May 1 2018 1:54 PM | Updated on Aug 10 2018 4:35 PM

MP Malla reddy  met Dalai Lama - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గౌతమ బుద్ధుని బోధనలు సర్వదా ఆచరణీయమని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం సమావేశంలో పాల్గొనేందుకు ధర్మశాలకు వెళ్లిన ఆయన...బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేపడుతున్న చర్యల గురించి దలైలామాతో ప్రత్యేకంగా చర్చించినట్లు ఎంపీ ఒక ప్రకటనలతో తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీ మల్లారెడ్డి వెంట సామాజిక న్యాయం, సాధికారత శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌ రమేశ్‌ బేయాస్, ఇతర కమిటీ సభ్యులున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement