మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన కేసీఆర్ | Mission Kakateeya works started by kcr | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన కేసీఆర్

Mar 12 2015 1:34 PM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు.

నిజామాబాద్ :  తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు.  ప్రత్యేక హెలికాప్టర్లో సదాశివనగర్ పాత చెరువు వద్దకు చేరుకున్నఆయన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరించారు. రైతులతో కలిసి చెరువు పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement