విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | Man dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Nov 10 2015 4:03 PM | Updated on Sep 3 2017 12:20 PM

ఇల్లందు మండలంలోని మాణిక్యాల- ఎల్లాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో వెంకన్న(32) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు.

ఇల్లందు (ఖమ్మం జిల్లా) : ఇల్లందు మండలంలోని మాణిక్యాల- ఎల్లాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో వెంకన్న(32) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. స్తంభం పైకి ఎక్కి కరెంటు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement