లారీ ఢీకొని వ్యక్తి మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Feb 21 2016 10:33 AM | Updated on Aug 30 2018 3:58 PM

నగరంలోని కుషాయిగూడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

కుషాయిగూడ (హైదరాబాద్) : నగరంలోని కుషాయిగూడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన భూపతి మధుసూదన్‌రావు బైక్‌పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement