కరీంనగర్ పట్టణలోని డాక్టర్స్ వీధిలోని నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
భవనంపై నుంచి దూకి యువకుని ఆత్మహత్య
Jan 20 2016 12:19 PM | Updated on Aug 29 2018 8:38 PM
కరీంనగర్: కరీంనగర్ పట్టణలోని డాక్టర్స్ వీధిలోని నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. అశోక్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు, అతని పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement