'కొలువుల కొట్లాట' కు మద్దతు ఇవ్వండి | kodanda rao meets opposition on koluvu kolkata | Sakshi
Sakshi News home page

'కొలువుల కొట్లాట' కు మద్దతు ఇవ్వండి

Dec 1 2017 3:37 PM | Updated on Jul 29 2019 2:51 PM

కొలువుల కొట్లాట పేరిట టీజేఎసీ నిర్వహించునున్న సభకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను టీజేఓసీ చైర్మన్‌ కోదండరాం కోరారు.

సాక్షి, హైదరాబాద్‌: కొలువుల కొట్లాట పేరిట టీజేఎసీ నిర్వహించునున్న సభకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను టీజేఓసీ చైర్మన్‌ కోదండరాం కోరారు. ఆయన ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, టీపీసీసీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4 న సరూర్‌ నగర్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో కొలవుట కొట్లాట సభ జరగనుందని ఆయన తెలిపారు. కాగా కొలువులకై కొట్లాట సభకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement