గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నాయిని, రాములు నాయక్! | KCR to declare naini narasimha reddy, Ramulu Naik in Governer quota MLCs | Sakshi
Sakshi News home page

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నాయిని, రాములు నాయక్!

Jun 14 2014 3:05 AM | Updated on Oct 20 2018 5:03 PM

ఎమ్మెల్సీలుగా నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్‌లకు అవకాశం కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్‌లకు అవకాశం కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం రాత్రి వీరి పేర్లను గవర్నర్ నరసింహన్‌కు సిఫారసు చేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తనకు అండగా నిలబడిన నాయిని ఏ సభలో సభ్యుడు కానప్పటికి కేసీఆర్ ఆయన కు హోంశాఖను అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడాయనను మండలికి నామినేట్ చేశారు. ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఓసీలకు కేటాయించినందువల్ల రెండో దానిని ఎస్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాములు నాయక్‌ను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement