'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి' | kavitha demanded chandra babu to say sorry to telangana people | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'

May 31 2015 9:08 PM | Updated on Aug 9 2018 4:51 PM

'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి' - Sakshi

'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దివాళకోరు రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దివాళకోరు రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన కళ్లను మనవాళ్లతోనే చంద్రబాబు పొడిపిస్తారని ఆమె అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆమె పేర్కొన్నారు. ఇది వాస్తవమయితే.. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement