'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి' | kavitha demanded chandra babu to say sorry to telangana people | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'

May 31 2015 9:08 PM | Updated on Aug 9 2018 4:51 PM

'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి' - Sakshi

'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దివాళకోరు రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దివాళకోరు రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన కళ్లను మనవాళ్లతోనే చంద్రబాబు పొడిపిస్తారని ఆమె అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆమె పేర్కొన్నారు. ఇది వాస్తవమయితే.. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement