కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు | Investors meet in Kothur Mandal | Sakshi
Sakshi News home page

కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు

Jun 19 2015 3:56 PM | Updated on Oct 8 2018 5:04 PM

కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు - Sakshi

కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం 'ఇన్వెస్టర్స్ మీట్' జరిగింది.

కొత్తూరు (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం 'ఇన్వెస్టర్స్ మీట్' జరిగింది. పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ... పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి వివరించారు. ముఖ్యంగా కొత్తూరుకు రోడ్డు, రైల్వే వసతులతోపాటు సమీపంలోనే విమానాశ్రయం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement