భార్య, పిల్లలకు విషమిచ్చాడు, ఇద్దరు మృతి | husband tries to kill her wife and kids by putting poison, two killed | Sakshi
Sakshi News home page

భార్య, పిల్లలకు విషమిచ్చాడు, ఇద్దరు మృతి

Jan 16 2015 10:17 AM | Updated on Aug 25 2018 5:41 PM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఊరెల్లిలో విషాదం నెలకొంది. కట్టుకున్న భార్య, రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను ..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఊరెల్లిలో  విషాదం నెలకొంది. కట్టుకున్న భార్య, రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను విషమిచ్చి...హతమార్చేందుకు ప్రయత్నించాడో ప్రబుద్దుడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆనంద్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. శిరీష (౩), అనూష (2)లను మృతి చెందగా, భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement