బాసరలో పెరిగిన భక్తులు | heavy rush in basara | Sakshi
Sakshi News home page

బాసరలో పెరిగిన భక్తులు

Jul 18 2015 8:29 AM | Updated on Aug 1 2018 5:04 PM

ఆదిలాబాద్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది.

ఆదిలాబాద్(బాసర): ఆదిలాబాద్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు కావడంతో పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. శనివారం వేకువ జామునే పెద్ద సంఖ్యలో బాసరకు చేరుకున్న భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించారు. భారీ రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement