గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు | Gokul chat and Lumbini Park Bomb Blasts@8 years | Sakshi
Sakshi News home page

గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు

Aug 25 2015 6:15 PM | Updated on Sep 3 2017 8:07 AM

గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జంట బాంబు పేలుళ్లు సంభవించి నేటికి ఎనిమిదేళ్లయ్యాయి.

అబిడ్స్ (హైదరాబాద్) : గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జంట బాంబు పేలుళ్లు సంభవించి నేటికి ఎనిమిదేళ్లయ్యాయి. భాగ్యనగరం గుండెపై ఓ మానని గాయంలాంటి ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఈరోజు బీజేపీ కార్యకర్తల ఆధ్యర్యంలో నాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

ఈ సందర్భంగా 'ఉగ్రవాదం నశించాలి' అనే నినాదంతో  బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. భారతమాత విగ్రహానికి పూలమాల వేసి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement