బీజేపీ గిరిజన గర్జన సభను అడ్డుకున్న నాయకులు | Girijana Garjana Stopped By Aadivasi Leaders | Sakshi
Sakshi News home page

బీజేపీ గిరిజన గర్జన సభను అడ్డుకున్న నాయకులు

Apr 17 2018 7:31 PM | Updated on Apr 17 2018 7:31 PM

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో బీజేపీ తలపెట్టిన గిరిజన గర్జన సభ రసాభాసగా మారింది. బీజేపీ సభ జరుగుతుండగా  గిరిజన సంఘం నాయకులు మధ్యలో అడ్డుకోవడంతో ఆందోళన నెలకొంది. 

చ​ర్ల మండల కేంద్రంలో భద్రాద్రినియోజక  వర్గ పరిధిలో బీజేపీ గిరిజన గర్జన బహిరంగ సభను నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని  గిరిజన సంఘం నాయకులు వేదిక వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement