విద్యుదాఘాతంతో రైతు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Sat, Oct 10 2015 3:02 PM

Farmer dies of electrocution

హూజూరాబాద్ (నల్గొండ జిల్లా) :  నల్గొండ జిల్లా హుజూరాబాద్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సీతారామయ్య(60) అనే రైతు విద్యుదాఘాతంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. పచ్చిగడ్డి కోసేందుకు పొలంలోకి వెళుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement