విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 29 2015 5:41 PM | Updated on Oct 1 2018 4:01 PM

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం రాంరెడ్డి గూడలో శనివారం జరిగింది.

బాలనగర్ (మహబూబ్‌నగర్) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం రాంరెడ్డి గూడలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. రాంరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఓ రైతు శనివారం వ్యవసాయ బావి వద్ద మోటర్ మరమ్మత్తులు నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement