అప్పుల బాధ తాళలేక | farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక

Nov 3 2015 1:23 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల భారం మోయలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోమిరెడ్డి భూమయ్య(48) ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement