పత్తి రైతుల ఆందోళన | Sakshi
Sakshi News home page

పత్తి రైతుల ఆందోళన

Published Tue, Feb 2 2016 10:25 AM

cotton farmers protest at Enumamula market,

జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌యార్డులో మంగళవారం పత్తిరైతులు ఆందోళనకు దిగారు. పత్తి ధర రోజు రోజుకూ తగ్గిస్తున్నందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పత్తి ధర వెంటనే పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పత్తి ధర మరింత తగ్గిస్తే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement