అన్నదాత ఆత్మహత్య | Cotton farmer suicide | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆత్మహత్య

Oct 19 2015 1:33 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కిష్టారంలో అప్పుల పాలైన ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కిష్టారంలో అప్పుల పాలైన ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. చింతా రమేష్ నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇందుకోసం రూ.లక్ష వరకు అప్పు చేశాడు. పత్తి పంటలో పిందెలు రాకపోవడంతో మనస్తాపం చెందిన రమేష్ సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement