మండలిలో నిప్పులు చెరిగిన విపక్ష నేత రామచంద్రయ్య
సాక్షి. హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థతే కారణమని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య దుయ్యబట్టారు. బుధవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరగలేదని స్వయానా ముఖ్యమంత్రే వెల్లడించారని గుర్తు చేశారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో కొన్ని శాఖలకు సగానికిపైగా నిధులు తగ్గించారని, ఇలా అయితే రానున్న కాలంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుందని చెబుతూ పలు పథకాలకు సంబంధించి నిధుల గణాంకాలు వివరించారు. విభజన కారణంగా తలెత్తిన అసమానతలు ఏమైనా ఉంటే వాటిని తొలగించేందుకు ఎలాంటి సవరణలు తీసుకొచ్చినా కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు.
బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి అన్యాయం
Published Thu, Mar 12 2015 1:28 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement