గిరిజన మహిళా పైలట్ బాబీ శిక్షణకు రూ. 25 లక్షలు


సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా మియామీ అంతర్జాతీయ ఫ్లైయింగ్ స్కూల్‌లో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ లెసైన్స్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సహాయం కింద కె.హరి రాం నాయక్ కుమార్తె అజ్మీరా బాబీకి రూ.25 లక్షలకు పరిపాలనా మంజూరునిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   ఈ మేరకు  శుక్రవా రం గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top