చెట్టును ఢీకొన‍్న బైక్‌: ఇద‍్దరి మృతి | bike hits a tree and two died | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన‍్న బైక్‌: ఇద‍్దరి మృతి

Jun 20 2017 10:15 AM | Updated on Aug 30 2018 4:10 PM

చెట్టును ఢీకొన‍్న బైక్‌: ఇద‍్దరి మృతి - Sakshi

చెట్టును ఢీకొన‍్న బైక్‌: ఇద‍్దరి మృతి

ప్రమాదవశాత్తు ఓ బైక్‌ చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

కోయిలకొండ:  ప్రమాదవశాత్తు ఓ బైక్‌ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున‍్న ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపక‍్కనున‍్న చెట్టును ఢీకొంది.

ఈ సంఘటనలో దామరగిద్దకు చెందిన ఉడుముగిద్ద హనుమంతు(23), మద్దూరు హనుమంతు(23) మృతిచెందారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటనా స‍్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement