యాదగిరిగుట్ట (నల్లగొండ) : యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకూ నడుపుతున్న బస్సు సర్వీసులను నిలిపివేయాలని కోరుతూ స్థానిక అటోల యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆటో డ్రైవర్లు గంటసేపు రోడ్డుపైనే ధర్నా నిర్వహించి, వచ్చిపోయే వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్జామ్ అయ్యి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా తాము ఆటోలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, కొండపైకి బస్సులు వేయడంతో రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఆర్టీసీ బస్సులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి హెచ్చరించారు. ఆటో నాయకులు వారి కోరికల మేరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోరాటం చేసుకోవాలని, ఆర్టీసీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించరాదన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా మూడు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
గుట్టపైకి బస్సులు నడపొద్దంటూ ఆటోవాలాల ఆందోళన
Published Fri, May 15 2015 6:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement